Ankusam - ankusam.com

General Information:

Latest News:

సీమాంధ్ర సిబ్బంద్‌ 17 Aug 2013 | 03:16 pm

సమ్మె విరమించం-మరింత ఉధృతం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఎన్జీవోలు తాము చేస్తున్న సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న సమైక్య ఉద్యమం సివిల్...

విజయవాడలో ఉద్రిక్తత 17 Aug 2013 | 12:22 pm

ఎమ్మెల్యే దేవినేని ఉమా అరెస్ట్‌తో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లోనే దేవినేని దీక్ష కొనసాగిస్తున్నారు. టీడీపీ నేతల అరెస్ట్‌ను నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఎమ్మెల్యేలు...

రూపాయి, సెన్సెక్స్ భారీ పతనం 16 Aug 2013 | 03:42 pm

అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాటి మార్కెట్ లో రూపాయి రికార్డు స్థాయి కనిష్ట విలువను నమోదు చేసుకుంది. తొలిసారి 62 రూపాయల కనిష్టాన్ని అధిగమి...

పెళ్లి డేట్ త్వరలో చెబుతా 16 Aug 2013 | 03:27 pm

హన్సిక, శింబుల ప్రేమ ప్రయాణం పీక్‌ స్టేజ్‌కి వెళ్ళింది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని గత కొంతకాలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు త్వరలోనే ఒకటి కాబోతున్నారు. ఈ విషయాన్ని హన్సికనే ట్వి...

సీఎం రేసులో డీకే అరుణ 16 Aug 2013 | 12:57 pm

The post సీఎం రేసులో డీకే అరుణ appeared first on Ankusam - 24 Hours e-News.

ఈ నెల19 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ 16 Aug 2013 | 12:43 pm

ఈ నెల 19వ తేది నుంచి ఇంజినీరింగ్ ఎంపీసీ గ్రూప్ వారికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ నిర్థేశత తేదీల్లో రాకున్నా వెసలుబాటు కల్పించారు. సర్టిఫికెట్స్ లేకున్నా గడువుతో సమర్పించే అవకాశం ఉంది. ...

తోట వాణి దీక్షను భగ్నం చేసిన పోలీసులు 16 Aug 2013 | 12:27 pm

సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్ర మంత్రి తోట నరసింహం భార్య తోట వాణి చేస్తున్న దీక్షను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. తెల్లవారుజామున రెండుగంటల సమయంలో భారీగా దీక్షాస్థలికి చేరుకున్న పోలీస...

గుంటూరు చేరుకున్న చంద్రబాబు కాసేపట్లో లాల్‌జాన్ భాషా అంత్యక్రియలు 16 Aug 2013 | 12:07 pm

నల్గొండ జిల్లా నార్కెడ్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్ ఎం లాల్‌జాన్ బాషా మృతదేహానికి కాసేట్లో నగరంలో జరగనున్నాయి. ఆయన పార్థివ దేహాన్ని గుటూరులోని బ్రహ్మానంద రెడ్...

రాష్ట్రాలుగా విడిపోయినా, ఒకే జాతిగా కలిసుందా : డిఎస్ 16 Aug 2013 | 11:57 am

తెలుగుజాతి ఐక్యతను కాపాడుకోవాలని, రాష్ట్రాలుగా విడిపోయినా, ఒకే జాతిగా కలిసుందామని మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తి స్...

నేటి నుంచి సమ్మెబాటలో ఎక్సైజ్ ఉద్యోగులు 16 Aug 2013 | 11:48 am

ఉద్యమసెగ చివరకు మందుబాబులనూ వదలడం లేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీఓలు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్ధతుగా శుక్రవారం నుంచి సీమాంధ్ర జిల్లాల్లో ఎక్సైజ్ ఉద్యోగులు సైతం సమ్మెబాట పడుతున్నారు. దీం...

Recently parsed news:

Recent searches: